"ప్రజా తీర్పును అవమానించడమే": విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవకపోవడంపై కమల్ హాసన్ ఆగ్రహం

తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఓవైపు ఎంకే స్టాలిన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు గవర్నర్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయ్ నేతృత్వలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తీవ్రగా తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఓవైపు ఎంకే స్టాలిన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు గవర్నర్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయ్ నేతృత్వలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తీవ్రగా తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానంగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆపూర్తి వివరాలు మీకోసం.