విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి అధికారులు మాత్రం అమరావతిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అది ప్రస్తుతానికి లాభదాయకం కాకపోయినా మెట్రో నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్టును పట్టాలపైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి అధికారులు మాత్రం అమరావతిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అది ప్రస్తుతానికి లాభదాయకం కాకపోయినా మెట్రో నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాజెక్టును పట్టాలపైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది.