ప్రపంచ సంక్షోభం వేళ.. పారిస్లో ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య వ్యూహాత్మక భేటీ!
ప్రపంచ సంక్షోభం వేళ.. పారిస్లో ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య వ్యూహాత్మక భేటీ!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన కదలికలు వేగం పుంచుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ముఖాముఖి భేటీ కానున్నారు. వచ్చే నెల జూన్ 15 - 17 మధ్య ఫ్రాన్స్లోని ఎవియన్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన కదలికలు వేగం పుంచుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ముఖాముఖి భేటీ కానున్నారు. వచ్చే నెల జూన్ 15 - 17 మధ్య ఫ్రాన్స్లోని ఎవియన్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది.