స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మూడు రోజుల మగశిశువు మృతి చెందిన సంఘటన పై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో షేక్ ఆయీషా శనివారం వైద్యాలయంలో విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్లను ఆమె విచారణ చేశారు.
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మూడు రోజుల మగశిశువు మృతి చెందిన సంఘటన పై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో షేక్ ఆయీషా శనివారం వైద్యాలయంలో విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్లను ఆమె విచారణ చేశారు.