బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్ అమర్‌నాథ్ యాత్రికులు

హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరిన  మొదటి బ్యాచ్ అమర్‌నాథ్ యాత్రికులు
హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.