బస్సు ప్రయాణికులకు మరిన్ని సౌలతులు కల్పించాలి : ఎండీ వై. నాగిరెడ్డి

బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీజీఎస్ ఆర్టీసీ కొత్త వైస్ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లోని ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్​లను పరిశీలించారు.

బస్సు ప్రయాణికులకు  మరిన్ని సౌలతులు కల్పించాలి :  ఎండీ వై. నాగిరెడ్డి
బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీజీఎస్ ఆర్టీసీ కొత్త వైస్ చైర్మన్ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్​లోని ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్​లను పరిశీలించారు.