భరతమాతను అమెరికాకు అమ్మేశారు.. సిగ్గుగా లేదా? కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ తలుపులు తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఒప్పందంతో అమెరికాకు భారత్‌ను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని కళ్లలో భయం కనిపిస్తోందని, ఆయన మెడను గట్టిగా చేతితో పట్టుకుని అమెరికా నలిపేసిందని దుయ్యబట్టారు.

భరతమాతను అమెరికాకు అమ్మేశారు.. సిగ్గుగా లేదా? కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ తలుపులు తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఒప్పందంతో అమెరికాకు భారత్‌ను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని కళ్లలో భయం కనిపిస్తోందని, ఆయన మెడను గట్టిగా చేతితో పట్టుకుని అమెరికా నలిపేసిందని దుయ్యబట్టారు.