భవానీ దీక్షల విరమణ.. విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న 5 లక్షల మందికిపైగా భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిని ఐదు రోజుల్లో భారీగా భక్తులు దర్శనం చేసుకున్నారు. భవానీ దీక్షల విరమణ చేశారు. ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

భవానీ దీక్షల విరమణ.. విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న 5 లక్షల మందికిపైగా భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రిని ఐదు రోజుల్లో భారీగా భక్తులు దర్శనం చేసుకున్నారు. భవానీ దీక్షల విరమణ చేశారు. ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.