మత్తు పదార్థాలతో అనర్థాలపై ప్రచారం చేయండి

మత్తు పదార్థాలతో అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.

మత్తు పదార్థాలతో అనర్థాలపై ప్రచారం చేయండి
మత్తు పదార్థాలతో అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.