మానుకోటలోనే రైల్వే పీవోహెచ్..'409 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం
మానుకోటలోనే రైల్వే పీవోహెచ్..'409 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం
వందే భారత్ మెగా మెయింటెనెన్స్ పీరియాడికల్ ఓవరాలింగ్ ప్రాజెక్ట్ (మెగా రైల్వే ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో) మహబూబాబాద్ ప్రాంతంలోనే ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహబూబాబాద్ పట్టణ కేంద్రం సమీపంలో 409.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
వందే భారత్ మెగా మెయింటెనెన్స్ పీరియాడికల్ ఓవరాలింగ్ ప్రాజెక్ట్ (మెగా రైల్వే ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో) మహబూబాబాద్ ప్రాంతంలోనే ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహబూబాబాద్ పట్టణ కేంద్రం సమీపంలో 409.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది