Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్లపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్లపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ జిల్లాకు కొత్తగా 200 పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కలెక్టర్లు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పడు తెలుసుకుందాం..
ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ జిల్లాకు కొత్తగా 200 పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కలెక్టర్లు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పడు తెలుసుకుందాం..