మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు

ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధి కోసం ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు
ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధి కోసం ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.