ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..
ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..
పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9వ తేదీన బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9వ తేదీన బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది.