యూపీ ప్రగతికి సరికొత్త బాట గంగా ఎక్స్ప్రెస్వే.. ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
యూపీ ప్రగతికి సరికొత్త బాట గంగా ఎక్స్ప్రెస్వే.. ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు అత్యంత బిజీ షెడ్యూల్తో గడుపుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో దైవ దర్శనంతో ప్రారంభమైన ఆయన పర్యటన, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం వరకు సాగనుంది. ఈ రహదారి మీరట్ను ప్రయాగ్రాజ్తో అనుసంధానిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, దాదాపు 6 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు అత్యంత బిజీ షెడ్యూల్తో గడుపుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో దైవ దర్శనంతో ప్రారంభమైన ఆయన పర్యటన, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గంగా ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవం వరకు సాగనుంది. ఈ రహదారి మీరట్ను ప్రయాగ్రాజ్తో అనుసంధానిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, దాదాపు 6 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.