లెక్కింపు రోజే.. బీజేపీ క్యాండిడేట్ మృతి

కౌన్సిలర్​ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి కౌంటింగ్​ రోజు అనారోగ్యంతో మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బత్తిని ఎల్లమ్మ(65) పోటీ చేశారు.

లెక్కింపు రోజే.. బీజేపీ క్యాండిడేట్ మృతి
కౌన్సిలర్​ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి కౌంటింగ్​ రోజు అనారోగ్యంతో మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బత్తిని ఎల్లమ్మ(65) పోటీ చేశారు.