లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి

శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. క్వెట్టా నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు.. వాయువ్య పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది.

లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి
శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. క్వెట్టా నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు.. వాయువ్య పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది.