చిత్తూరు జిల్లాలో 2024కు మించిన విజయం 2029 ఎన్నికల్లో రావాలి. ఆ మేరకు అంతా కలిసి పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్, ఎస్పీలతో శుక్రవారం సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి అంశాల గురించి.. ప్రజాప్రతినిధుల, అధికారుల పనితీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్, పులివర్తి నాని, మురళీమోహన్, థామస్, గాలి భానుప్రకా్షతో పాటు కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషార్ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో 2024కు మించిన విజయం 2029 ఎన్నికల్లో రావాలి. ఆ మేరకు అంతా కలిసి పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్, ఎస్పీలతో శుక్రవారం సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి అంశాల గురించి.. ప్రజాప్రతినిధుల, అధికారుల పనితీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాదరెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, గురజాల జగన్మోహన్, పులివర్తి నాని, మురళీమోహన్, థామస్, గాలి భానుప్రకా్షతో పాటు కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషార్ పాల్గొన్నారు.