విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. విజయవాడ, వికారాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. విజయవాడ, వికారాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.