వీడిన మిస్టరీ.. ఆ దంపతులను పొట్టన పెట్టుకుంది భల్లూకమే.. తేల్చిన అటవీ శాఖ!
వీడిన మిస్టరీ.. ఆ దంపతులను పొట్టన పెట్టుకుంది భల్లూకమే.. తేల్చిన అటవీ శాఖ!
కొమురం భీం జిల్లాలో రెండు రోజులుగా భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటే ఆ ఇద్దరిని పొట్టన పెట్టుకుందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. తలపై బలమైన గోర్లతో దాడి చేసిన గాయాలు ఉండటం.. వీపుపై సైతం గోర్ల గుర్తులు ఉండటంతో ఎలుగుబంటి దాడిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
కొమురం భీం జిల్లాలో రెండు రోజులుగా భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటే ఆ ఇద్దరిని పొట్టన పెట్టుకుందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. తలపై బలమైన గోర్లతో దాడి చేసిన గాయాలు ఉండటం.. వీపుపై సైతం గోర్ల గుర్తులు ఉండటంతో ఎలుగుబంటి దాడిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.