మన్యంలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వైద్య రంగంలో డ్రోన్లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పాడేరు కేంద్రంగా పలు పీహెచ్సీలకు డ్రోన్ను పంపిస్తూ దాని అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలందించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఆయా సేవలను అందించేందుకు గాను డ్రోన్ను వినియోగించాలని భావిస్తున్నారు.
మన్యంలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వైద్య రంగంలో డ్రోన్లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పాడేరు కేంద్రంగా పలు పీహెచ్సీలకు డ్రోన్ను పంపిస్తూ దాని అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలందించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఆయా సేవలను అందించేందుకు గాను డ్రోన్ను వినియోగించాలని భావిస్తున్నారు.