నిజామాబాద్ డివిజన్లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,38,838 ఓటర్లలో పురుషులు 1,10,927, మహిళలు 1,27,906 ఇతరులు ఐదుగురు ఉండగా 1,83,219 మంది ఓటింగ్లో పాల్గొన్నారు
నిజామాబాద్ డివిజన్లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,38,838 ఓటర్లలో పురుషులు 1,10,927, మహిళలు 1,27,906 ఇతరులు ఐదుగురు ఉండగా 1,83,219 మంది ఓటింగ్లో పాల్గొన్నారు