న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో నగరానికి చెందిన నితీష్కుమార్రెడ్డికి స్థానం లభించింది. ఈనెల 11న వడోదరలో, 14న రాజ్కోట్లో, 18న ఇండోర్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా ఈనెల 18 నుంచి జరగనున్న టీ20 మ్యాచ్ల సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని నితీష్కుమారెడ్డి వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో నగరానికి చెందిన నితీష్కుమార్రెడ్డికి స్థానం లభించింది. ఈనెల 11న వడోదరలో, 14న రాజ్కోట్లో, 18న ఇండోర్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా ఈనెల 18 నుంచి జరగనున్న టీ20 మ్యాచ్ల సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని నితీష్కుమారెడ్డి వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.