విశాఖ తీరంలో ప్రమాదం - వేటకెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా, ఆరుగురు గల్లంతు!
విశాఖ తీరంలో ప్రమాదం - వేటకెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా, ఆరుగురు గల్లంతు!
విశాఖపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు మత్స్యకారులతో ప్రయాణిస్తున్న ఒక చేపల వేట బోటు సముద్రంలో బోల్తా పడింది. వీరిలో ఒకరిని రక్షించగా… మిగిలిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి.
విశాఖపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు మత్స్యకారులతో ప్రయాణిస్తున్న ఒక చేపల వేట బోటు సముద్రంలో బోల్తా పడింది. వీరిలో ఒకరిని రక్షించగా… మిగిలిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి.