విశాఖలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారబోతోందని అభిప్రాయపడ్డారు.

విశాఖలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రంగా మారబోతోందని అభిప్రాయపడ్డారు.