వైసీపీ బాధితులకు న్యాయం చేస్తా

వైసీపీ హయాంలో పట్టణంలో పలుచోట్ల స్థలాలను కబ్జా చేశారని, ఆ స్థలాలను విడిపించి తిరిగి ప్రజలకు అప్పగించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు.

వైసీపీ బాధితులకు న్యాయం చేస్తా
వైసీపీ హయాంలో పట్టణంలో పలుచోట్ల స్థలాలను కబ్జా చేశారని, ఆ స్థలాలను విడిపించి తిరిగి ప్రజలకు అప్పగించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు.