శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తి కాగా, కొత్తగా మరో 20కోట్ల రూపాయలతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించనున్నారు.
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తి కాగా, కొత్తగా మరో 20కోట్ల రూపాయలతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించనున్నారు.