శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని స్పర్శ దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.
శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని స్పర్శ దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.