శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్‌ - స్పర్శ దర్శనాలు పెంపు, ఎప్పట్నుంచంటే..?

శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని స్పర్శ దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్‌ - స్పర్శ దర్శనాలు పెంపు,  ఎప్పట్నుంచంటే..?
శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని స్పర్శ దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.