శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు

మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి ఒకవైపు వైరా నది, మరోవైపు స్మశానవాటిక ఉండడంతో కాశీలోని పవిత్ర క్షేత్రంగా భక్తులు భావిస్తారు.

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి ఒకవైపు వైరా నది, మరోవైపు స్మశానవాటిక ఉండడంతో కాశీలోని పవిత్ర క్షేత్రంగా భక్తులు భావిస్తారు.