సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం.. అమాంతంగా రేట్లు పెంచిన కంపెనీలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో ఆ విత్తనాలకు మార్కెట్​లో ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. ఇదే అదునుగా సీడ్​ కంపెనీలు సదరు వెరైటీల రేట్లను అమాంతం పెంచేశాయి. దీనికి ఇటీవల ఇంధన ధరలతో పాటు ఆ మేరకు ట్రాన్స్​పోర్టు చార్జీలు పెరగడాన్ని సాకుగా చూపుతున్నాయ

సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం..  అమాంతంగా రేట్లు పెంచిన కంపెనీలు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో ఆ విత్తనాలకు మార్కెట్​లో ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. ఇదే అదునుగా సీడ్​ కంపెనీలు సదరు వెరైటీల రేట్లను అమాంతం పెంచేశాయి. దీనికి ఇటీవల ఇంధన ధరలతో పాటు ఆ మేరకు ట్రాన్స్​పోర్టు చార్జీలు పెరగడాన్ని సాకుగా చూపుతున్నాయ