అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు

‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.

అపరిచితుడిలా జగన్‌ వ్యవహారం: బగ్గు
‘వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశెలి చూస్తుంటే రాష్ట్ర ప్రజలో అయోమయం కలుగుతోంది. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నార’ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లడారు. వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారని.. అఽధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అన్నారని గుర్తు చేశారు.