అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపడు తున్నారు. ఈ యాత్రకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్వాగతం పలికారు.
అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత, ప్రజలను చైతన్య పరిచేందుకు 25 మంది పోలీసు సిబ్బంది ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 1200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపడు తున్నారు. ఈ యాత్రకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్వాగతం పలికారు.