అమరావతిలో 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహం పనులు షురూ.. రూ.1.85 కోట్లు మంజూరు

అమరావతి ఐకాన్ 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహానికి మహర్దశ పట్టింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలమైన ఈ ప్రాజెక్టును రూ. 1.85 కోట్లతో ఆధునీకరించే పనులు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయగా.. త్వరలోనే ఈ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా పర్యాటకులకు దర్శనం ఇవ్వనుంది.

అమరావతిలో 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహం పనులు షురూ.. రూ.1.85 కోట్లు మంజూరు
అమరావతి ఐకాన్ 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహానికి మహర్దశ పట్టింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలమైన ఈ ప్రాజెక్టును రూ. 1.85 కోట్లతో ఆధునీకరించే పనులు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయగా.. త్వరలోనే ఈ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా పర్యాటకులకు దర్శనం ఇవ్వనుంది.