రాత్రి, పగలనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం.. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది!

మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఆవుల మందపై దాడి చేసి ఒకదానికి గాయాలు చేసింది. గతంలోనూ పలు పశువులు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. నల్లమల అటవీ ప్రాంతం నుండి పొలాల్లోకి వస్తున్న పులితో రైతులు, పశువుల కాపరులు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రాత్రి, పగలనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం.. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది!
మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఆవుల మందపై దాడి చేసి ఒకదానికి గాయాలు చేసింది. గతంలోనూ పలు పశువులు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. నల్లమల అటవీ ప్రాంతం నుండి పొలాల్లోకి వస్తున్న పులితో రైతులు, పశువుల కాపరులు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.