అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరో కొత్త డ్రామా ఆడుతోంది: మంత్రి అచ్చెన్న
అమరావతి రైతుల పేరుతో వైసీపీ మరో కొత్త డ్రామా ఆడుతోంది: మంత్రి అచ్చెన్న
అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.
అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.