kumaram bheem asifabad- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
kumaram bheem asifabad- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
సదరం- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సదరం- యూడీఐడీ శిబిరాలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా పరిష్కరించాలని ప్రతి నెల తప్పని సరిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, అర్హులైన దివ్యాంగులకు మాత్రమే దృవపత్రాలు జారీ చేయాలని తెలిపారు
సదరం- యూడీఐడీ శిబిరాల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సదరం- యూడీఐడీ శిబిరాలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా పరిష్కరించాలని ప్రతి నెల తప్పని సరిగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, అర్హులైన దివ్యాంగులకు మాత్రమే దృవపత్రాలు జారీ చేయాలని తెలిపారు