ఆర్టీసీ బస్సులలో వారికి 50 శాతం రాయితీ కాదు.. ఇక పూర్తిగా ఉచితం.. మంత్రి కీలక ప్రకటన..

Free bus Travel for Disabled persons in Andhra Pradesh: రాష్ట్రంలోని దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత శాఖ వద్దకు పంపించామని వెల్లడించారు. త్వరలోనే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.

ఆర్టీసీ బస్సులలో వారికి 50 శాతం రాయితీ కాదు.. ఇక పూర్తిగా ఉచితం.. మంత్రి కీలక ప్రకటన..
Free bus Travel for Disabled persons in Andhra Pradesh: రాష్ట్రంలోని దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత శాఖ వద్దకు పంపించామని వెల్లడించారు. త్వరలోనే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.