ఇండియన్స్ పై సైబర్ దాడి..విమానం టిక్కెట్లు బుక్ చేసి రద్దుచేశారు..అమెరికాలో క్లాగ్ ది టాయిలెట్ క్యాంపెయిన్
ఇండియన్స్ పై సైబర్ దాడి..విమానం టిక్కెట్లు బుక్ చేసి రద్దుచేశారు..అమెరికాలో క్లాగ్ ది టాయిలెట్ క్యాంపెయిన్
హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇండియన్ టెకీలు సత్వరం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు.
హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇండియన్ టెకీలు సత్వరం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు.