ఎన్ఎఫ్‌డీబీని తరలించే ఆలోచన లేదు : కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్

నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్ఎఫ్​డీబీ)ను తరలించే ఆలోచన లేదని, రాజేంద్రనగర్‌లోనే కొనసాగుతుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హామీ ఇచ్చారు.

ఎన్ఎఫ్‌డీబీని తరలించే ఆలోచన లేదు :  కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్
నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్ఎఫ్​డీబీ)ను తరలించే ఆలోచన లేదని, రాజేంద్రనగర్‌లోనే కొనసాగుతుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ హామీ ఇచ్చారు.