ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.