ఏపీ సచివాలయంలో లెదర్ ఉత్పత్తుల అవుట్లెట్ ప్రారంభం
ఏపీ సచివాలయంలో లెదర్ ఉత్పత్తుల అవుట్లెట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నాణ్యమైన లెదర్ ఉత్పత్తుల అమ్మకాల కోసం కొత్త ‘లిడ్క్యాప్’ అవుట్లెట్ను మంత్రులు ప్రారంభించారు. ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్తో పాటు యువతకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నాణ్యమైన లెదర్ ఉత్పత్తుల అమ్మకాల కోసం కొత్త ‘లిడ్క్యాప్’ అవుట్లెట్ను మంత్రులు ప్రారంభించారు. ఉద్యోగులకు 10 శాతం డిస్కౌంట్తో పాటు యువతకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.