బెంగాల్‌ చిన్నారి హత్యాచార నిందితుడు ఎన్‌కౌంటర్.. మృతదేహాన్ని కూడా చూసేది లేదన్న తల్లి!

పశ్చిమ్ బెంగాల్‌లో 11 ఏళ్ల బాలిక హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. చిన్నారిపై కామాంధులు అత్యాచారం చేసిన తర్వాత.. చెరువులో పడేశారు. బాలిక మృతదేహం ఆదివారం వెలికితీయగా.. అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుల్లో ఒకడు తాజాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బెంగాల్ ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. దీంతో నిందితుడు తల్లి.. తన కుమారుడు తప్పుచేశాడు కాబట్టి శిక్ష పడిందని అన్నారు.

బెంగాల్‌ చిన్నారి హత్యాచార నిందితుడు ఎన్‌కౌంటర్.. మృతదేహాన్ని కూడా చూసేది లేదన్న తల్లి!
పశ్చిమ్ బెంగాల్‌లో 11 ఏళ్ల బాలిక హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. చిన్నారిపై కామాంధులు అత్యాచారం చేసిన తర్వాత.. చెరువులో పడేశారు. బాలిక మృతదేహం ఆదివారం వెలికితీయగా.. అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుల్లో ఒకడు తాజాగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. బెంగాల్ ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. దీంతో నిందితుడు తల్లి.. తన కుమారుడు తప్పుచేశాడు కాబట్టి శిక్ష పడిందని అన్నారు.