ఏసీబీ వలలో ఓయూ డీఈ..రెండు నెలల్లో రిటైర్మెంట్.. రూ.11 వేలకు కక్కుర్తి
రెండు నెలల్లో రిటైర్మెంట్ కానున్న ఓయూ డీఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓయూ బిల్డింగ్ డివిజన్ సిటీ రేంజ్యూనిట్లో రాకొండ శ్రీనివాసులు డిప్యూటీ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు