ఒక్కటైన పవార్ ఫ్యామిలీ.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా విడిపోయిన ఠాక్రే సోదరులు శివసేన (యూబీటీ) చీఫ్​ఉద్ధవ్​ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన చీఫ్​రాజ్​ఠాక్రే ఇటీవల కలిసిపోగా.. తాజాగా పవార్​ఫ్యామిలీ ఒక్కటైంది.

ఒక్కటైన పవార్ ఫ్యామిలీ.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా విడిపోయిన ఠాక్రే సోదరులు శివసేన (యూబీటీ) చీఫ్​ఉద్ధవ్​ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన చీఫ్​రాజ్​ఠాక్రే ఇటీవల కలిసిపోగా.. తాజాగా పవార్​ఫ్యామిలీ ఒక్కటైంది.