అధికార కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాల నీలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాల నీలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు.