కడియం శ్రీహరిపై మీనాక్షి నటరాజన్‌కు మంత్రి సురేఖ ఫిర్యాదు..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ఈ విషయంపై మీనాక్షి నటరాజన్‌తో ఇవాళ (మంగళవారం) మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు.

కడియం శ్రీహరిపై మీనాక్షి నటరాజన్‌కు మంత్రి సురేఖ ఫిర్యాదు..
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ఈ విషయంపై మీనాక్షి నటరాజన్‌తో ఇవాళ (మంగళవారం) మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు.