కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివరిస్తున్నారు. ఇందు కోసం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్నివర్గాల వారికి మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివరిస్తున్నారు. ఇందు కోసం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు.