తల్లిదండ్రులను చూసుకోవడానికి 45 రోజుల సెలవు ఇవ్వాలి: పార్లమెంట్‌లో ఎంపీ ప్రతిపాదన

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని.. అది ఒక సామాజిక అవసరమని గుర్తించిన రాజ్యసభ ఎంపీ సుమిత్రా వాల్మీకి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు 45 రోజుల ప్రత్యేక సెలవును చట్టబద్ధం చేయాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. 2036 నాటికి దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు వృద్ధులే ఉంటారని హెచ్చరించిన ఆమె.. మారుతున్న కాలానికి అనుగుణంగా సెలవుల విధానంలో మార్పులు రావాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులను చూసుకోవడానికి 45 రోజుల సెలవు ఇవ్వాలి: పార్లమెంట్‌లో ఎంపీ ప్రతిపాదన
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదని.. అది ఒక సామాజిక అవసరమని గుర్తించిన రాజ్యసభ ఎంపీ సుమిత్రా వాల్మీకి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు 45 రోజుల ప్రత్యేక సెలవును చట్టబద్ధం చేయాలని ఆమె పార్లమెంటు వేదికగా కోరారు. 2036 నాటికి దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు వృద్ధులే ఉంటారని హెచ్చరించిన ఆమె.. మారుతున్న కాలానికి అనుగుణంగా సెలవుల విధానంలో మార్పులు రావాలని పిలుపునిచ్చారు.