ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై సీఎం రేవంత్రెడ్డి సర్కార్ దుష్ప్రచారం చేస్తోందని కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై సీఎం రేవంత్రెడ్డి సర్కార్ దుష్ప్రచారం చేస్తోందని కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు.