ధాన్యం కొనాలని రాస్తారోకో చేసిన రైతులపై కేసు

ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీసింది.

ధాన్యం కొనాలని రాస్తారోకో చేసిన రైతులపై కేసు
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు దారితీసింది.