నాగారం భూములపై ఈడీ కేసు కొట్టివేతకు హైకోర్టు నో

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌‌‌‌ భూముల అక్రమాలకు సంబంధించి ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది.

నాగారం భూములపై ఈడీ కేసు కొట్టివేతకు హైకోర్టు నో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌‌‌‌ భూముల అక్రమాలకు సంబంధించి ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది.